సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సమరసతా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఎస్సీ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్ తెలిపారు. సమాజంలో సమానత్వం, సామాజిక ఐక్యత, సోదరభావాన్ని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
సమరస సమాజ నిర్మాణమే బీజేపీ లక్ష్యం: ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్
Share:

సారాంశం
సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సమరసతా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఎస్సీ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్ తెలిపారు. సమాజంలో సమానత్వం, సామాజిక ఐక్యత, సోదరభావాన్ని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
#సామాజిక సమరసతా సంకల్ప్ అభియాన్#గురు రవిదాస్ జయంతి#బీజేపీ ఎస్సీ మోర్చా#నారపాక అశోక్#తెలంగాణ#సమానత్వం#సామాజిక న్యాయం#Social Samarasata Sankalp Abhiyan#BJP SC Morcha#Guru Ravidas Jayanti





